Monday, July 15, 2013

20 వేల పైన సెన్సెక్స్

సోమవారం ఇండియన్ స్టాక్ మార్కెట్ నీరసంగానే ప్రారంభం అయినా ఆ తర్వాత కోలుకుని 76 పాయింట్ల లాభంతో క్లోజయింది...సెన్సెక్స్  ఏడు వారాల విరామం తర్వాత 20000 పాయింట్ల కి పైన ముగిసింది. నిఫ్టి కూడా 21.80 పాయింట్ల లాభంతో 6030.80 వద్ద క్లోజయింది. 



No comments:

Post a Comment

ఐదేళ్ల‌లో నిర్మాణ రంగం రూ.31 ల‌క్ష‌ల కోట్లు

భా ర‌త నివాస గృహాల నిర్మాణ ప‌రిశ్ర‌మ 2030 నాటికి 35,000 కోట్ల డాల‌ర్ల‌కు (రూ.30.80 ల‌క్ష‌ల కోట్లు) చేరుతుంద‌ని అంచ‌నా. భారీగా విస్త‌రిస్తున్...