Monday, July 15, 2013

20 వేల పైన సెన్సెక్స్

సోమవారం ఇండియన్ స్టాక్ మార్కెట్ నీరసంగానే ప్రారంభం అయినా ఆ తర్వాత కోలుకుని 76 పాయింట్ల లాభంతో క్లోజయింది...సెన్సెక్స్  ఏడు వారాల విరామం తర్వాత 20000 పాయింట్ల కి పైన ముగిసింది. నిఫ్టి కూడా 21.80 పాయింట్ల లాభంతో 6030.80 వద్ద క్లోజయింది. 



No comments:

Post a Comment

టిసిఎస్ చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్‌గా ఆర్తి సుబ్ర‌మ‌ణియ‌న్‌

టాటా గ్రూప్‌లోని ప్ర‌ధాన కంపెనీల్లో ఒక‌టి, సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం అయిన టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (టిసిఎస్‌) ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌, ప...