కోవిడ్-19 ప్రభావం కారణంగా అతలాకుతలం అయిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేయడానికి జి-7 దేశాలు (సంపన్న దేశాల కూటమి), సామాజిక, ఆర్థిక, విత్తపరమైన సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనడానికి 5 ట్రిలియన్ డాలర్లు నిధులు పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించాయి. కరోనాపై ఉమ్మడి పోరాటంలో భాగంగా తాము ఈ చర్య తీసుకున్నట్టు జి-20 దేశాలు ఆన్ లైన్ లో నిర్వహించిన శిఖరాగ్ర సమావేశంలో వెల్లడించాయి. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ కోవిడ్-19ని దీటుగా ఎదుర్కొనడానికి ఒక పటిష్ఠమైన కార్యాచరణ రూపొందించాలని పిలుపు ఇచ్చారు. సంఘటిత స్ఫూర్తితో మరింత పారదర్శకమైన, భారీ స్థాయి, శాస్ర్తీయతతో కూడిన స్పందన అవసరమని ఆయన తేల్చి చెప్పారు. ప్రపంచం యావత్తుకు ఉమ్మడి ముప్పుగా భావిస్తున్న ఈ వైరస్ పై ఐక్య పోరాటానికి భారత్ కట్టుబడి ఉన్నదని మోదీ హామీ ఇచ్చారు. ఈ భారీ నిధి ప్రపంచ నష్టాల తీవ్రతను తగ్గిస్తుందని, ఉపాధిని రక్షించి వృద్ధిలో వేగం పెరగడానికి దోహదపడుతుందని జి-20 దేశాలు తమ ప్రకటనలో ఆశాభావం ప్రకటించాయి.
Thursday, March 26, 2020
కరోనాపై ఉమ్మడి పోరాటానికి జి-20 భూరి నిధులు
కోవిడ్-19 ప్రభావం కారణంగా అతలాకుతలం అయిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేయడానికి జి-7 దేశాలు (సంపన్న దేశాల కూటమి), సామాజిక, ఆర్థిక, విత్తపరమైన సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనడానికి 5 ట్రిలియన్ డాలర్లు నిధులు పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించాయి. కరోనాపై ఉమ్మడి పోరాటంలో భాగంగా తాము ఈ చర్య తీసుకున్నట్టు జి-20 దేశాలు ఆన్ లైన్ లో నిర్వహించిన శిఖరాగ్ర సమావేశంలో వెల్లడించాయి. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ కోవిడ్-19ని దీటుగా ఎదుర్కొనడానికి ఒక పటిష్ఠమైన కార్యాచరణ రూపొందించాలని పిలుపు ఇచ్చారు. సంఘటిత స్ఫూర్తితో మరింత పారదర్శకమైన, భారీ స్థాయి, శాస్ర్తీయతతో కూడిన స్పందన అవసరమని ఆయన తేల్చి చెప్పారు. ప్రపంచం యావత్తుకు ఉమ్మడి ముప్పుగా భావిస్తున్న ఈ వైరస్ పై ఐక్య పోరాటానికి భారత్ కట్టుబడి ఉన్నదని మోదీ హామీ ఇచ్చారు. ఈ భారీ నిధి ప్రపంచ నష్టాల తీవ్రతను తగ్గిస్తుందని, ఉపాధిని రక్షించి వృద్ధిలో వేగం పెరగడానికి దోహదపడుతుందని జి-20 దేశాలు తమ ప్రకటనలో ఆశాభావం ప్రకటించాయి.
Subscribe to:
Post Comments (Atom)
ట్రంప్ పోటుకు సంపద కుదేలు
ఇన్వెస్టర్ల సంపద రూ.11.30 లక్షల కోట్లు డౌన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సృష్టించిన టారిఫ్ల కల్లోలం ప్రభావంతో ఏప్రిల్ నెలలో ఇప్పటివ...
-
fo r April 25, 2019 Closing Subdued Tithi : Chaitra Krishna Saptemi Nakshatra : Poorvashadha Persons born in Mrigasira, ...
-
Stock Market created a Sunami on Monday as exit polls predicted NDA Government under Prime Minister Naredra Modi will get another term ...
-
fo r AUGUST 07 , 2019 Second Half Subdued Tithi : Sravana Sukla Saptami Nakshatra : Swathi Persons born in Krittika, Uttara,...
No comments:
Post a Comment